ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం - dryad district latest crime news

ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటం వల్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగం గ్రామం సమీపంలో జరిగింది.

a man died in a road accident at sangam village valigonda mandal yadadri district
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం
author img

By

Published : Jul 20, 2020, 6:05 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​కు చెందిన పాండు అనే వ్యక్తి ఉపాధి కోసం ముంబాయి వెళ్లి... లాక్​డౌన్ సమయంలో స్వగ్రామం తిరిగి వచ్చాడు. సంగెం గ్రామంలో ఉన్న బంధువులను కలవడానికి సాయంత్రం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.

వలిగొండ మండలం సంగెం సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడటం వల్ల గాయాలపాలైన అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ పోలీసులు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​కు చెందిన పాండు అనే వ్యక్తి ఉపాధి కోసం ముంబాయి వెళ్లి... లాక్​డౌన్ సమయంలో స్వగ్రామం తిరిగి వచ్చాడు. సంగెం గ్రామంలో ఉన్న బంధువులను కలవడానికి సాయంత్రం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.

వలిగొండ మండలం సంగెం సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడటం వల్ల గాయాలపాలైన అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.