ETV Bharat / international

అంతర్జాతీయ నైపుణ్యత పోటీల్లో మెరిసిన భారత్

రష్యాలోని కజాన్​లో 45వ అంతర్జాతీయ నైపుణ్యత పోటీలు నిర్వహించారు. ఈ ఏడాది భారత్​ అత్యధిక పతకాలు సొంతం చేసుకుని సత్తా చాటింది. ఒక రజతం, రెండు కాంస్య పతకాలతో పాటు, ఒక స్వర్ణాన్ని సొంతం చేసుకుంది భారత్.

author img

By

Published : Aug 28, 2019, 2:58 PM IST

Updated : Sep 28, 2019, 2:45 PM IST

అంతర్జాతీయ నైపుణ్యత పోటీల్లో మెరిసిన భారత్
అంతర్జాతీయ నైపుణ్యత పోటీల్లో మెరిసిన భారత్

రష్యాలోని కజాన్​లో జరిగిన 45వ అంతర్జాతీయ నైపుణ్యాల పోటీల్లో భారత్​ సత్తా చాటింది. ఒక స్వర్ణంతో పాటు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. 2007 నుంచి భారత్​ ఈ పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. 2017లో ఒక రజతం గెలుచుకోగా...ఈ ఏడాది అత్యధిక పతకాలు సొంతం చేసుకుంది.

పతకాలు సొంతమయ్యాయిలా..

ఒడిశాకు చెందిన 'అశ్వత్ నారాయణ' నీటి సాంకేతికతలో స్వర్ణం సాదించారు. వెబ్​ సాంకేతికతలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 'నూతలపాటి ప్రణవ్'​ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక బంగాల్​కు చెందిన 'సంజోయ్​ ప్రమాణిక్'​ నగల తయారీలో, మహారాష్ట్రకు చెందిన 'శ్వేత రత్న పుర' గ్రాఫిక్​ డిజైన్​ విభాగాల్లో చెరో కాంస్యం గెలుపొందారు.

వరల్డ్​ స్కిల్స్​ కజాన్​ 2019 పోటీల్లో 63 దేశాలు పాల్గొన్నాయి. ఆగస్టు 22న జరిగిన ప్రారంభోత్సవానికి దాదాపు రెండున్నర లక్షల మంది హాజరయ్యారు.

ఇదీ చూడండి:ఇండియన్​ సూపర్ ​లీగ్​లో హైదరాబాద్​ జట్టు

అంతర్జాతీయ నైపుణ్యత పోటీల్లో మెరిసిన భారత్

రష్యాలోని కజాన్​లో జరిగిన 45వ అంతర్జాతీయ నైపుణ్యాల పోటీల్లో భారత్​ సత్తా చాటింది. ఒక స్వర్ణంతో పాటు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. 2007 నుంచి భారత్​ ఈ పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. 2017లో ఒక రజతం గెలుచుకోగా...ఈ ఏడాది అత్యధిక పతకాలు సొంతం చేసుకుంది.

పతకాలు సొంతమయ్యాయిలా..

ఒడిశాకు చెందిన 'అశ్వత్ నారాయణ' నీటి సాంకేతికతలో స్వర్ణం సాదించారు. వెబ్​ సాంకేతికతలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 'నూతలపాటి ప్రణవ్'​ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక బంగాల్​కు చెందిన 'సంజోయ్​ ప్రమాణిక్'​ నగల తయారీలో, మహారాష్ట్రకు చెందిన 'శ్వేత రత్న పుర' గ్రాఫిక్​ డిజైన్​ విభాగాల్లో చెరో కాంస్యం గెలుపొందారు.

వరల్డ్​ స్కిల్స్​ కజాన్​ 2019 పోటీల్లో 63 దేశాలు పాల్గొన్నాయి. ఆగస్టు 22న జరిగిన ప్రారంభోత్సవానికి దాదాపు రెండున్నర లక్షల మంది హాజరయ్యారు.

ఇదీ చూడండి:ఇండియన్​ సూపర్ ​లీగ్​లో హైదరాబాద్​ జట్టు

Bhubaneswar (Odisha), Aug 28 (ANI): In a bid to provide promotional and marketing support to weavers of Odisha, a special handloom expo of local handloom products was inaugurated by Chief Secretary Asit Tripathy on Tuesday. As many as 30 leading Primary Weavers' Cooperative Societies (PWCS) of the state are participating in the expo. Textile department Director Jyoti Prakash Das said that the expo was the part of state government's regular exercise for facilitating sustainable livelihood to the weavers by providing a common platform for marketing and promotion of their products. The expo was organised by the Odisha State Handloom Teachers Coop Society Ltd, popularly known as BOYANIKA, which is the apex society of the state under the Textile and Handloom department.
Last Updated : Sep 28, 2019, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.