ETV Bharat / international

మహాత్ముడి పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపాల్​ అధ్యక్షురాలు​ - bidhya devi bandari book release on gandhi

మహాత్ముడి 151వ జయంతిని పురస్కరించుకొని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి.. గాంధీపై రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. 'గాంధీ యాజ్​ ఐ అండర్​స్టుడ్​', 'మైలే బుజేఖో గాంధీ' అనే పేర్లతో ఇంగ్లిష్​తోపాటు నెేపాలీ భాషలో పుస్తకాన్ని రచించారు.

Nepal President unveils pictorial anthology on Mahatma Gandhi
గాంధీజీపై పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపాల్​ అధ్యక్షురాలు​
author img

By

Published : Nov 9, 2020, 7:18 PM IST

మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని నేపాల్​ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఖాంట్మాండులోని రాష్ట్రపతి భవనంలో జాతిపితపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీ జీవితంలో ఆదర్శంగా నిలిచే ఘట్టాలు, యువతను ప్రభావితం చేసే అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు భారత రాయబారి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ పుస్తకాన్ని భారత విదేశాంగ కార్యాలయం, బీపీ కోయిరాల ఇండియా-నేపాల్​ ఫౌండేషన్​ సంయుక్తంగా ప్రచురించాయి. మహాత్ముని బోధనలను నేపాలీ మిత్రులు ఆదరించి.. అనుసరిస్తారని ఫౌండేషన్ సభ్యులు ఆకాంక్షించారు.

మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని నేపాల్​ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఖాంట్మాండులోని రాష్ట్రపతి భవనంలో జాతిపితపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీ జీవితంలో ఆదర్శంగా నిలిచే ఘట్టాలు, యువతను ప్రభావితం చేసే అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు భారత రాయబారి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ పుస్తకాన్ని భారత విదేశాంగ కార్యాలయం, బీపీ కోయిరాల ఇండియా-నేపాల్​ ఫౌండేషన్​ సంయుక్తంగా ప్రచురించాయి. మహాత్ముని బోధనలను నేపాలీ మిత్రులు ఆదరించి.. అనుసరిస్తారని ఫౌండేషన్ సభ్యులు ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: నేపాల్​ ప్రధానితో భారత సైన్యాధిపతి భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.