ETV Bharat / international

అఫ్గానిస్థాన్​లో ఉగ్రదాడి- ఐదుగురు మృతి

author img

By

Published : Nov 14, 2020, 5:26 PM IST

అఫ్గానిస్థాన్​ తఖార్ ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

Militants attack kills 5 Afghan soldiers in northern Takhar province
ఉగ్రదాడి-అయిదుగురు మృతి

అఫ్గానిస్థాన్​ తఖార్​ ప్రావిన్స్​లో జరిగిన తాలిబన్ల దాడిలో ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. శనివారం ఉదయం స్థానికంగా ఉండే సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. హవా షినాసి ప్రాంతంలో ఉన్న ఆర్మీ చెక్​పోస్టులోకి తాలిబన్లు చొరబడేందుకు యత్నించగా.. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

ఈ పోరులో తాలిబన్​ సభ్యులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందన్న దానిపై ఏ ఉగ్ర సంస్థ స్పందించలేదు.

అఫ్గానిస్థాన్​ తఖార్​ ప్రావిన్స్​లో జరిగిన తాలిబన్ల దాడిలో ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. శనివారం ఉదయం స్థానికంగా ఉండే సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. హవా షినాసి ప్రాంతంలో ఉన్న ఆర్మీ చెక్​పోస్టులోకి తాలిబన్లు చొరబడేందుకు యత్నించగా.. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

ఈ పోరులో తాలిబన్​ సభ్యులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందన్న దానిపై ఏ ఉగ్ర సంస్థ స్పందించలేదు.

ఇదీ చదవండి: అల్‌ ఖైదాలో రెండో కీలక వ్యక్తి హతం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.