ETV Bharat / international

శ్రీలంక ఉగ్రదాడులు మా పనే: ఐసిస్​

శ్రీలంకలో ఈస్టర్​ పర్వదినాన జరిగిన ఉగ్రకాండ తమ పనేనని ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ (ఐసిస్​) ప్రకటించింది. ఈ దాడుల్లో 321 మంది పౌరులు మరణించగా 500 మంది గాయపడ్డారు.

author img

By

Published : Apr 23, 2019, 5:29 PM IST

Updated : Apr 23, 2019, 10:48 PM IST

శ్రీలంక ఉగ్రదాడులు
శ్రీలంక దాడులపై ఐసిస్​ ప్రకటన

శ్రీలంక ఉగ్రదాడులు చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాద సంస్థ(ఐసిస్​) ప్రకటించింది. జిహాదీల కార్యకలాపాలను పరిశీలించే ఓ వార్తా సంస్థ విషయాన్ని తెలిపిందని ఇంటెలిజెన్స్​ వెబ్​సైట్​ పేర్కొంది.

అనుమానితుల దృశ్యాలు విడుదల

ఈస్టర్​ రోజు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఏడుగురు పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే నలభై మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇందులో ఆత్మహుతి సభ్యులు వాడిన వ్యాన్​ డ్రైవర్​ కూడా ఉన్నాడు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కొలంబోలోని సెయింట్​ సెబాస్టియన్​ చర్చి, నెగాంబోలని సెయింట్​ ఆంటోనీ చర్చిలోకి ఆత్మాహుతి దళ సభ్యుడు బ్యాగుతో వెళ్లిన దృశ్యాలు బహిర్గతం చేశారు.

ఇదీ చూడండి: 'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

శ్రీలంక దాడులపై ఐసిస్​ ప్రకటన

శ్రీలంక ఉగ్రదాడులు చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాద సంస్థ(ఐసిస్​) ప్రకటించింది. జిహాదీల కార్యకలాపాలను పరిశీలించే ఓ వార్తా సంస్థ విషయాన్ని తెలిపిందని ఇంటెలిజెన్స్​ వెబ్​సైట్​ పేర్కొంది.

అనుమానితుల దృశ్యాలు విడుదల

ఈస్టర్​ రోజు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఏడుగురు పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే నలభై మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇందులో ఆత్మహుతి సభ్యులు వాడిన వ్యాన్​ డ్రైవర్​ కూడా ఉన్నాడు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కొలంబోలోని సెయింట్​ సెబాస్టియన్​ చర్చి, నెగాంబోలని సెయింట్​ ఆంటోనీ చర్చిలోకి ఆత్మాహుతి దళ సభ్యుడు బ్యాగుతో వెళ్లిన దృశ్యాలు బహిర్గతం చేశారు.

ఇదీ చూడండి: 'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

Rampur (UP), Apr 23 (ANI): Bharatiya Janata Party (BJP) candidate Jaya Prada spoke to mediapersons about the election rallies and on Samajwadi Party (SP) leader Azam Khan. Prada said, "In 17 days of short span of time, I visited the whole region. Earlier, we used to do election campaign for 2 months but this time, we had only 17 days." On Azam Khan, she said, "Azam Khan is panicked and scared. He looks at women as enemies." Third phase of Lok Sabha elections are underway on 116 seats across the country on Tuesday.

Last Updated : Apr 23, 2019, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.