ETV Bharat / international

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో తీర్పు నేడే

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్​లో జైలు జీవితం గడుపుతున్న కుల్​భూషణ్​ జాదవ్ కేసులో నేడు తీర్పు వెలువరించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ భారత నావికాదళ మాజీ అధికారిని 2016లో పాక్​ ఏజెంట్లు అపహరించారు.

author img

By

Published : Jul 17, 2019, 5:26 AM IST

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో తీర్పు నేడే

భారత నావికాదళ మాజీ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ కేసు తీర్పును నేడు ప్రకటించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. ది హేగ్​లోని పీస్​ ప్యాలెస్​లో మధ్యాహ్నం 3 గంటలకు( భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) నిర్ణయం వెలువరించనున్నారు న్యాయమూర్తి అబ్దుల్ఖవీ అహ్మద్​ యూసఫ్​.

2016లో కుల్‌భూషణ్‌ జాదవ్‌ను ఇరాన్‌లో పాక్‌ ఏజెంట్లు అపహరించారు. ఆ తర్వాత బలూచిస్థాన్​లో ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. గూఢచర్యం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష ఖరారు చేసింది.

అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్​...

జాదవ్​ వ్యవహారంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌లో ఉంటున్న ఆయన్ను పాక్‌ అపహరించిందని భారత్‌ బలంగా వాదించింది. పాక్‌ విధించిన మరణశిక్షను సవాల్​ చేస్తూ 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది​. 2017 మే 18న ఆయన‌ మరణశిక్షపై స్టే విధించింది కోర్టు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.

గత ఫిబ్రవరిలో అత్యంత భయానక పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. ఈ కేసులో విచారణ జరిగింది. భారత్​, పాకిస్థాన్​ల వాదనలు నమోదు చేసింది అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే).

ఇదీ చూడండి:రోషన్​బేగ్​పై ప్రశ్నల వర్షం... విడుదల

భారత నావికాదళ మాజీ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ కేసు తీర్పును నేడు ప్రకటించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. ది హేగ్​లోని పీస్​ ప్యాలెస్​లో మధ్యాహ్నం 3 గంటలకు( భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) నిర్ణయం వెలువరించనున్నారు న్యాయమూర్తి అబ్దుల్ఖవీ అహ్మద్​ యూసఫ్​.

2016లో కుల్‌భూషణ్‌ జాదవ్‌ను ఇరాన్‌లో పాక్‌ ఏజెంట్లు అపహరించారు. ఆ తర్వాత బలూచిస్థాన్​లో ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. గూఢచర్యం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష ఖరారు చేసింది.

అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్​...

జాదవ్​ వ్యవహారంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌లో ఉంటున్న ఆయన్ను పాక్‌ అపహరించిందని భారత్‌ బలంగా వాదించింది. పాక్‌ విధించిన మరణశిక్షను సవాల్​ చేస్తూ 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది​. 2017 మే 18న ఆయన‌ మరణశిక్షపై స్టే విధించింది కోర్టు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.

గత ఫిబ్రవరిలో అత్యంత భయానక పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. ఈ కేసులో విచారణ జరిగింది. భారత్​, పాకిస్థాన్​ల వాదనలు నమోదు చేసింది అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే).

ఇదీ చూడండి:రోషన్​బేగ్​పై ప్రశ్నల వర్షం... విడుదల

AP Video Delivery Log - 1300 GMT News
Tuesday, 16 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1244: North Macedonia Turkey 2 AP Clients Only 4220610
Turkey describes EU sanctions as 'worthless'
AP-APTN-1232: China MOFA AP Clients Only 4220608
China comments on Malaysia pipeline dispute
AP-APTN-1212: Croatia Fire Aftermath No access Croatia 4220606
Huge fire near tourist beach in Croatia
AP-APTN-1150: Nepal Floods AP Clients Only 4220602
Dozens dead in monsoon floods in Nepal
AP-APTN-1133: Belgium EU Turkey AP Clients Only 4220599
Analyst as Turkey faces EU sanctions over drilling
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.