ETV Bharat / international

లాక్​డౌన్​ సడలింపు.. దేశీయ విమాన సేవలు ప్రారంభం

పాక్​ లాక్​డౌన్​ ఆంక్షల సడలింపులో భాగంగా... శనివారం నుంచి దేశీయ విమాన కార్యలాపాలు ప్రారంభించింది. పీఐఏకు చెందిన తొలి విమానం 84 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి లాహోర్​కు వెళ్లింది.

author img

By

Published : May 16, 2020, 9:18 PM IST

As part of easing lockdown restrictions in Pakistan .. Domestic flight operations resumed on Saturday.
పాక్​లో దేశీయ విమాన కార్యకలాపాలు పునఃప్రారంభం
పాక్​లో దేశీయ విమాన కార్యకలాపాలు పునఃప్రారంభం

పాకిస్థాన్​లో క్రమంగా లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్నారు. నేటి నుంచి ఐదు ప్రధాన విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులు పునః ప్రారంభించారు. పాక్​​ ఇంటర్నేషనల్​ ఎయిర్​లైన్స్​(పీఐఏ)కు చెందిన తొలి విమానం.. 84 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి లాహోర్​ వెళ్లింది.

కరోనాతో పాక్​లో శనివారం మరో 31 మంది మరణించారు. కొత్తగా 834 కేసులు నిర్ధరణ అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 38 వేల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు.

పాక్​లో దేశీయ విమాన కార్యకలాపాలు పునఃప్రారంభం

పాకిస్థాన్​లో క్రమంగా లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్నారు. నేటి నుంచి ఐదు ప్రధాన విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులు పునః ప్రారంభించారు. పాక్​​ ఇంటర్నేషనల్​ ఎయిర్​లైన్స్​(పీఐఏ)కు చెందిన తొలి విమానం.. 84 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి లాహోర్​ వెళ్లింది.

కరోనాతో పాక్​లో శనివారం మరో 31 మంది మరణించారు. కొత్తగా 834 కేసులు నిర్ధరణ అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 38 వేల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.