ETV Bharat / international

బస్సు ప్రమాదం- 18మంది మృతి

author img

By

Published : Jun 11, 2021, 11:31 AM IST

పాకిస్థాన్​లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

accident, pak
పాకిస్థాన్, బస్సు ప్రమాదం

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18మంది మరణించగా.. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

వధ్​ నుంచి దాడు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కుజ్​దార్​లోని కోరి ప్రాంతంలో అధిక వేగం కారణంగా బస్సు అదుపుతప్పినట్లు స్పష్టం చేశారు.

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18మంది మరణించగా.. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

వధ్​ నుంచి దాడు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కుజ్​దార్​లోని కోరి ప్రాంతంలో అధిక వేగం కారణంగా బస్సు అదుపుతప్పినట్లు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.