పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18మంది మరణించగా.. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
బస్సు ప్రమాదం- 18మంది మృతి
పాకిస్థాన్లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
![బస్సు ప్రమాదం- 18మంది మృతి accident, pak](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12092933-177-12092933-1623390808492.jpg?imwidth=3840)
వధ్ నుంచి దాడు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కుజ్దార్లోని కోరి ప్రాంతంలో అధిక వేగం కారణంగా బస్సు అదుపుతప్పినట్లు స్పష్టం చేశారు.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18మంది మరణించగా.. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
వధ్ నుంచి దాడు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కుజ్దార్లోని కోరి ప్రాంతంలో అధిక వేగం కారణంగా బస్సు అదుపుతప్పినట్లు స్పష్టం చేశారు.