ETV Bharat / international

600వ వ్యక్తితో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్​ వ్యోమనౌక

author img

By

Published : Nov 11, 2021, 1:25 PM IST

నలుగురు వ్యోమగాములతో స్పేస్​ ఎక్స్​ వ్యోమనౌక​ అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లింది. ఇందులో అంతరిక్షానికి వెళ్లిన 600వ వ్యక్తిగా.. జర్మనీకి చెందిన మథియాస్​ మౌరర్​ ఘనత సాధించినట్లు నాసా వర్గాలు తెలిపాయి

SpaceX launch
స్పేస్ ఎక్స్​ రాకెట్

స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక.. నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కక్ష్యలోకి తీసుకెళ్లింది. ఇందులో 600వ వ్యక్తి రోదసి యాత్రకు వెళ్లినట్లు నాసా వర్గాలు తెలిపాయి. 60 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో.. జర్మనీకి చెందిన మథియాస్​ మౌరర్​ ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. ఈ వ్యోమనౌక​ బయలు దేరిన 24 గంటల్లోపు ఈ నలుగురు అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు.

స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకొచ్చిన రెండు రోజుల తర్వాత పలుమార్లు అంతరాయాల మధ్య బుధవారం బయలుదేరినట్లు నాసా పేర్కొంది.

స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక.. నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కక్ష్యలోకి తీసుకెళ్లింది. ఇందులో 600వ వ్యక్తి రోదసి యాత్రకు వెళ్లినట్లు నాసా వర్గాలు తెలిపాయి. 60 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో.. జర్మనీకి చెందిన మథియాస్​ మౌరర్​ ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. ఈ వ్యోమనౌక​ బయలు దేరిన 24 గంటల్లోపు ఈ నలుగురు అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు.

స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకొచ్చిన రెండు రోజుల తర్వాత పలుమార్లు అంతరాయాల మధ్య బుధవారం బయలుదేరినట్లు నాసా పేర్కొంది.

ఇదీ చూడండి: 200 రోజుల తర్వాత స్పేస్​ నుంచి భూమికి వ్యోమగాములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.