ETV Bharat / international

'ట్రంప్​.. కశ్మీర్​ అంశంలో భారత్​కు మద్దతివ్వండి'

author img

By

Published : Aug 6, 2019, 2:26 PM IST

కశ్మీర్​ అంశంలో భారత్​కు పూర్తి మద్దతుగా నిలవాలని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను కోరారు భారతీయ అమెరికన్లు. పాక్​ ప్రోద్బలంతో ఎదిగిన సరిహద్దు తీవ్రవాదానికి చరమగీతం పాడేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.

ట్రంప్

పాక్​ ప్రోత్సహిస్తున్న సరిహద్దు తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు కశ్మీర్​ ప్రత్యేక హోదా రద్దుకు భారత్​ నిర్ణయం తీసుకుందని అమెరికాలోని భారతీయులు పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్​కు పూర్తి మద్దతుగా నిలవాలని ట్రంప్​ సర్కారును కోరారు.

"కశ్మీర్​పై భారత సార్వభౌమాధికారంతో తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని అమెరికాను మేం కోరుతున్నాం. సరిహద్దుల్లో పాక్​ ప్రోత్సహిస్తున్న తీవ్రవాదానికి చరమగీతం పాడేలా ఆ దేశంపై ఒత్తిడిని అమెరికా పెంచాలి. అప్పుడే కశ్మీర్​ సమస్య పరిష్కారం అవుతుంది."

-సమీర్​ కాలరా, హిందూ అమెరికన్ ఫౌండేషన్​ ఎండీ

ఓవర్సీస్​ ఫ్రెండ్స్​ ఆఫ్​ బీజేపీ(ఓఎఫ్​బీజేపీ), అమెరికా ప్రపంచ హిందూ మండలి​, యూఎస్​లోని కశ్మీరీ పండిత్​ సమాజం, ఇండో యూరోపియన్​ కశ్మీర్​ ఫోరం, ఇండో కెనడియన్​ కశ్మీర్​ ఫోరం లాంటి సంస్థలు మోదీ ప్రభుత్వ​ నిర్ణయాన్ని స్వాగతించాయి.

"సుదీర్ఘ కాలంలో పెండింగ్​లో ఉన్న ఆర్టికల్ 370 రద్దుపై మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడం చారిత్రకం. ఈ చర్యపై సంతోషం వ్యక్తంచేస్తూ రానున్న రెండు వారాల్లో వేడుకలు నిర్వహించేందుకు ప్రవాస భారతీయ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి."

-కృష్ణా రెడ్డి, ఓవర్సీస్​ ఫ్రెండ్స్​ ఆఫ్​ బీజేపీ అధ్యక్షుడు

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: షా

పాక్​ ప్రోత్సహిస్తున్న సరిహద్దు తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు కశ్మీర్​ ప్రత్యేక హోదా రద్దుకు భారత్​ నిర్ణయం తీసుకుందని అమెరికాలోని భారతీయులు పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్​కు పూర్తి మద్దతుగా నిలవాలని ట్రంప్​ సర్కారును కోరారు.

"కశ్మీర్​పై భారత సార్వభౌమాధికారంతో తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని అమెరికాను మేం కోరుతున్నాం. సరిహద్దుల్లో పాక్​ ప్రోత్సహిస్తున్న తీవ్రవాదానికి చరమగీతం పాడేలా ఆ దేశంపై ఒత్తిడిని అమెరికా పెంచాలి. అప్పుడే కశ్మీర్​ సమస్య పరిష్కారం అవుతుంది."

-సమీర్​ కాలరా, హిందూ అమెరికన్ ఫౌండేషన్​ ఎండీ

ఓవర్సీస్​ ఫ్రెండ్స్​ ఆఫ్​ బీజేపీ(ఓఎఫ్​బీజేపీ), అమెరికా ప్రపంచ హిందూ మండలి​, యూఎస్​లోని కశ్మీరీ పండిత్​ సమాజం, ఇండో యూరోపియన్​ కశ్మీర్​ ఫోరం, ఇండో కెనడియన్​ కశ్మీర్​ ఫోరం లాంటి సంస్థలు మోదీ ప్రభుత్వ​ నిర్ణయాన్ని స్వాగతించాయి.

"సుదీర్ఘ కాలంలో పెండింగ్​లో ఉన్న ఆర్టికల్ 370 రద్దుపై మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడం చారిత్రకం. ఈ చర్యపై సంతోషం వ్యక్తంచేస్తూ రానున్న రెండు వారాల్లో వేడుకలు నిర్వహించేందుకు ప్రవాస భారతీయ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి."

-కృష్ణా రెడ్డి, ఓవర్సీస్​ ఫ్రెండ్స్​ ఆఫ్​ బీజేపీ అధ్యక్షుడు

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: షా

Yavatmal (Maharashtra), Aug 06 (ANI): Maharashtra Chief Minister Devendra Fadnavis on Monday hailed the Union Government's move to repeal Article 370, saying a mistake committed by the earlier government has been corrected today. "This day will be seen as a historic day in our life. A mistake committed regarding Kashmir by the then government has been corrected by today's government. Modi Ji and Amit Shah, they have truly made Kashmir an integral part of India," he told ANI. Earlier in the day, shortly after Home Minister Amit Shah tabled a resolution in Rajya Sabha to scrap Article 370, President Ram Nath Kovind came out with a notification -- The Constitution (Application to Jammu and Kashmir) Order, 2019 that will come into force immediately. The order will supersede the Constitution (Application to Jammu and Kashmir) Order, 1954 as amended from time to time.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.