ETV Bharat / international

'హౌడీ మోదీతో భారత్​- అమెరికా బంధం సుదృఢం'

author img

By

Published : Sep 23, 2019, 1:37 PM IST

Updated : Oct 1, 2019, 4:42 PM IST

హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం ద్వారా భారత్​- అమెరికా దేశాధినేతలు తమ మైత్రిని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సభతో ఇరు దేశాల బంధం మరింత పటిష్ఠం అవుతుందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

'హౌడీ మోదీతో భారత్​- అమెరికా సంబంధాల బలోపేతం'

హ్యూస్టన్​ వేదికగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం... ఇరు దేశాల మైత్రి సాధించిన విజయంగా అభివర్ణించింది భారత్-అమెరికా వ్యూహాత్మక, భాగస్వామ్య వేదిక(యూఎస్​ఐఎస్​పీఎఫ్​).​ ఈ సమావేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అధ్యక్షుడు ముకేశ్​ అఘి.

"ఈ కార్యక్రమం అగ్ర నేతల మధ్య ఉన్న స్నేహాన్నే కాదు... భారత్​- అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పాట్ల వారికున్న అంకితభావాన్నీ తెలియజేసింది. ఆర్థికంగా, రాజకీయంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్​కు ఉన్న స్థాయిని ప్రధాని ప్రసంగం మరింత పెంచింది. "

-ముకేష్​ అఘీ, యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అధ్యక్షుడు

ఆదివారం హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ భారీ బహిరంగ సభలో 50వేల మంది పాల్గొన్నారు.

అంతర్జాతీయ మీడియా మాట...

హ్యూస్టన్​లో భారత్​, అమెరికా దేశాధినేతల ప్రసంగం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు పెరుగుదలకు హౌడీ మోదీ చిహ్నమని వాల్ట్​ స్ట్రీట్​ జర్నల్​ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సభకు హాజరుకావడం ద్వారా 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​.. ఓటర్లను ఆకర్షించవచ్చని ఆశిస్తున్నట్టు వార్తా సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: ఎన్​ఆర్ఐ​ల ప్రశ్నకు తెలుగులో మోదీ జవాబు.

హ్యూస్టన్​ వేదికగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం... ఇరు దేశాల మైత్రి సాధించిన విజయంగా అభివర్ణించింది భారత్-అమెరికా వ్యూహాత్మక, భాగస్వామ్య వేదిక(యూఎస్​ఐఎస్​పీఎఫ్​).​ ఈ సమావేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అధ్యక్షుడు ముకేశ్​ అఘి.

"ఈ కార్యక్రమం అగ్ర నేతల మధ్య ఉన్న స్నేహాన్నే కాదు... భారత్​- అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పాట్ల వారికున్న అంకితభావాన్నీ తెలియజేసింది. ఆర్థికంగా, రాజకీయంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్​కు ఉన్న స్థాయిని ప్రధాని ప్రసంగం మరింత పెంచింది. "

-ముకేష్​ అఘీ, యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అధ్యక్షుడు

ఆదివారం హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ భారీ బహిరంగ సభలో 50వేల మంది పాల్గొన్నారు.

అంతర్జాతీయ మీడియా మాట...

హ్యూస్టన్​లో భారత్​, అమెరికా దేశాధినేతల ప్రసంగం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు పెరుగుదలకు హౌడీ మోదీ చిహ్నమని వాల్ట్​ స్ట్రీట్​ జర్నల్​ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సభకు హాజరుకావడం ద్వారా 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​.. ఓటర్లను ఆకర్షించవచ్చని ఆశిస్తున్నట్టు వార్తా సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: ఎన్​ఆర్ఐ​ల ప్రశ్నకు తెలుగులో మోదీ జవాబు.

AP Video Delivery Log - 0700 GMT News
Monday, 23 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0640: Indonesia Papua Riot AP Clients Only 4231251
Buildings set ablaze during Papua riot
AP-APTN-0638: UK Thomas Cook 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4231249
Holiday-makers stranded as Thomas Cook collapses
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.