ETV Bharat / international

కరోనా పంజా.. ఒక్కరోజే లక్షా 60వేల మందికి వైరస్ - South Korea

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో లక్షా 60 వేలమందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 3415 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటివరకు 56 లక్షలమందిలో వైరస్ నయమైంది.

world
ప్రపంచంపై కరోనా పంజా
author img

By

Published : Jun 30, 2020, 7:28 AM IST

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే లక్షా 60 వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కొత్తగా 44,234 మందికి వైరస్​ సోకింది. 346 మంది ప్రాణాలు కోల్పోయారు.

అక్కడ 25 వేలమందికి..

బ్రెజిల్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజులో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 727 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో 6 వేలమందికి వైరస్..

రష్యాలో గడచిన 24 గంటల్లో 6719 మందికి వైరస్ సోకింది. మరో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 3 వేలమందిలో వైరస్ నయమైంది.

world
ప్రపంచంలో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: భారత్​ భూభాగంలోకి చొరబడిన చైనా

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే లక్షా 60 వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కొత్తగా 44,234 మందికి వైరస్​ సోకింది. 346 మంది ప్రాణాలు కోల్పోయారు.

అక్కడ 25 వేలమందికి..

బ్రెజిల్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజులో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 727 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో 6 వేలమందికి వైరస్..

రష్యాలో గడచిన 24 గంటల్లో 6719 మందికి వైరస్ సోకింది. మరో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 3 వేలమందిలో వైరస్ నయమైంది.

world
ప్రపంచంలో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: భారత్​ భూభాగంలోకి చొరబడిన చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.