ETV Bharat / international

హైతీలో భారీ భూకంపం.. 29 మంది మృతి!

author img

By

Published : Aug 14, 2021, 6:29 PM IST

Updated : Aug 14, 2021, 10:45 PM IST

హైతీలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. కనీసం 29 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు తెలిపారు. అమెరికాలోని అలస్కాలో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైంది.

alaska earthquake
అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్​ స్కేలుపై 6.9 తీవ్రత

కరీబియన్​ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని హైతీ సివిప్ ప్రొటెక్షన్​ ఏజెన్సీ తెలిపింది. రిక్టర్​స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

మరోవైపు.. అమెరికాలోని అలస్కాలో కూడా భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్​స్కేలుపై 6.9గా నమోదైనట్లు నేషనల్​ సెంటర్​ ఫర్​ సెసిమాలజీ వెల్లడించింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలదని స్పష్టం చేసింది. పెరీవిల్లీ ఆనే ప్రాంతానికి సమీపంలో భూకంపం ఏర్పడినట్లు తెలిపింది. జనావాసాలకు 135 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు పేర్కొంది.

కరీబియన్​ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని హైతీ సివిప్ ప్రొటెక్షన్​ ఏజెన్సీ తెలిపింది. రిక్టర్​స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

మరోవైపు.. అమెరికాలోని అలస్కాలో కూడా భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్​స్కేలుపై 6.9గా నమోదైనట్లు నేషనల్​ సెంటర్​ ఫర్​ సెసిమాలజీ వెల్లడించింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలదని స్పష్టం చేసింది. పెరీవిల్లీ ఆనే ప్రాంతానికి సమీపంలో భూకంపం ఏర్పడినట్లు తెలిపింది. జనావాసాలకు 135 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి : కాబుల్​కు 70 కి.మీ దూరంలో తాలిబన్లు- ఏ క్షణమైనా...

Last Updated : Aug 14, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.