ETV Bharat / international

Bus Accident in Ecuador: బస్సు బోల్తా పడి 18 మంది మృతి - ఈక్వెడార్​లో బస్సు ప్రమాదం వార్త

ఈక్వెడార్​లో బస్సు బోల్తా పడి ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయపడ్డారు.

Bus Accident in Ecuador
Bus Accident in Ecuador
author img

By

Published : Dec 13, 2021, 8:36 AM IST

Bus Accident in Ecuador: ఈక్వెడార్‌ అమెజోనియన్​ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి (డిసెంబరు 11) మొరోనా శాంటియాగోలోని సుకువాలో జరిగిందని అధికారులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం మార్చురీకి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

Bus Accident in Ecuador: ఈక్వెడార్‌ అమెజోనియన్​ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి (డిసెంబరు 11) మొరోనా శాంటియాగోలోని సుకువాలో జరిగిందని అధికారులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం మార్చురీకి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: Tornado in America: సుడిగుండం.. పెను గండం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.