ETV Bharat / international

ఖైదీల మధ్య ఘర్షణ.. 16 మంది మృతి - killed in jail

మెక్సికో జైల్లో ఘర్షణల కారణంగా ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడంలో మునిగి తేలుతున్న సమయంలో.. జైలులోని ఖైదీలు మారణాయుధాలతో ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. ఈ ఘర్షణలో 16 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణ ప్రాంతంలో 4 తుపాకులు లభించాయి.

At least 16 inmates in a central Mexico prison were killed and five more were wounded in a riot that closed out a violent 2019 for the country, authorities said.
ఖైదీల మధ్య ఘర్షణ.. 16 మంది మృతి
author img

By

Published : Jan 2, 2020, 11:03 AM IST

Updated : Jan 2, 2020, 3:10 PM IST

ఖైదీల మధ్య ఘర్షణ.. 16 మంది మృతి

ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతున్న సమయంలో మెక్సికో జైలులో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. జకాటెకాస్​ రాష్ట్రంలోని సియెన్‌గుయిలాస్ జైల్లో ఖైదీలు మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 16 మంది మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఖైదీల మధ్య గొడవ జరిగినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల తరువాత అధికారుల చొరవతో అక్కడి ఉద్ధ్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో ఖైదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

జైల్లో మారణాయుధాలు

ఘర్షణ జరిగిన తరవాత జైల్లో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ రాష్ట్ర భద్రతా కార్యదర్శి ఇస్మాయిల్ కాంబెరోస్ హెర్నాండెజ్ తెలిపారు. శని, ఆదివారాల్లో జైళ్లను సందర్శించి ఆయుధాల కోసం శోధించామన్నారు. ఎలాంటి ఆయుధాలు దొరకలేదని.. ఈ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉందన్నారు. అయితే మృతులందరూ తుపాకీ కాల్పుల్లో మాత్రమే చనిపోలేదు, కొందరు కత్తిపోట్లకు గురయ్యారు, మరికొందరు ఇతర పరికరాలతో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:నడిరోడ్డుపై చిరుతల సయ్యాట.. వీడియో వైరల్​

ఖైదీల మధ్య ఘర్షణ.. 16 మంది మృతి

ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతున్న సమయంలో మెక్సికో జైలులో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. జకాటెకాస్​ రాష్ట్రంలోని సియెన్‌గుయిలాస్ జైల్లో ఖైదీలు మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 16 మంది మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఖైదీల మధ్య గొడవ జరిగినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల తరువాత అధికారుల చొరవతో అక్కడి ఉద్ధ్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో ఖైదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

జైల్లో మారణాయుధాలు

ఘర్షణ జరిగిన తరవాత జైల్లో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ రాష్ట్ర భద్రతా కార్యదర్శి ఇస్మాయిల్ కాంబెరోస్ హెర్నాండెజ్ తెలిపారు. శని, ఆదివారాల్లో జైళ్లను సందర్శించి ఆయుధాల కోసం శోధించామన్నారు. ఎలాంటి ఆయుధాలు దొరకలేదని.. ఈ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉందన్నారు. అయితే మృతులందరూ తుపాకీ కాల్పుల్లో మాత్రమే చనిపోలేదు, కొందరు కత్తిపోట్లకు గురయ్యారు, మరికొందరు ఇతర పరికరాలతో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:నడిరోడ్డుపై చిరుతల సయ్యాట.. వీడియో వైరల్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul - 2 January 2020
1. Various of South Korean financial industry officials announcing the opening of market for 2020
2. Close of KOSPI (Korea Composite Stock Price Index) on screen
3. Various of officials
4. Mid of screen showing KOSPI and South Korean won to US dollar exchange rate
5. Close pan down of screen showing KOSPI
6. Various of screens and dealers at Korea Exchange Bank
STORYLINE:
The South Korean financial market opened for 2020 on Thursday slightly upward on its close price for the previous year.
The market opened 30 minutes later than usual with fireworks and confetti released to mark the new year.
The Korean benchmark stock price index (KOSPI) started 3.54 points (0.16%) up at 2,201.21.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 2, 2020, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.