ETV Bharat / crime

ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి

author img

By

Published : Apr 28, 2021, 7:58 PM IST

ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలోని బుద్వేల్​లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

crime news
ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలోని బుద్వేల్​లో ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. బుద్వేల్​లో పాన్​షాప్​ నడిపిస్తున్న అమానుల్లాతో పాటు అఫ్రోజ్​పై నలుగురు దుండగులు దాడి చేయగా.. వారిద్దరు గాయపడ్డారు.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలోని బుద్వేల్​లో ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. బుద్వేల్​లో పాన్​షాప్​ నడిపిస్తున్న అమానుల్లాతో పాటు అఫ్రోజ్​పై నలుగురు దుండగులు దాడి చేయగా.. వారిద్దరు గాయపడ్డారు.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.