ETV Bharat / crime

విషాదం: విద్యుదాఘాతంతో రైతు మృతి

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఓ రైతు.. విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

author img

By

Published : Jun 20, 2021, 8:50 PM IST

farmer died
farmer died

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం.. రోజులాగే పొలానికి వెళ్లాడు. పంటకు నీరు అందించే క్రమంలో.. కరెంట్​ షాక్​కు గురై ప్రాణాలు విడిచాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా పడి ఉన్న రహీంని చూసి బోరున విలపించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం.. రోజులాగే పొలానికి వెళ్లాడు. పంటకు నీరు అందించే క్రమంలో.. కరెంట్​ షాక్​కు గురై ప్రాణాలు విడిచాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా పడి ఉన్న రహీంని చూసి బోరున విలపించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

ఇదీ చదవండి: విషాదం: చెరువులో మునిగి తాతా మనుమడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.