నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని హరియాలి పెట్రోల్ బంక్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు మూర్ఛ రావడం వల్ల బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది.
హరియాలి పెట్రోల్ బాంక్ వద్ద స్పీడ్ బ్రేకులు ఉండడంతో డ్రైవర్ బస్సును నెమ్మది చేశారు. ఈ క్రమంలో డ్రైవర్కు మూర్ఛ రావడంతో ఒక్కసారిగా బస్సు పంటపొలాల్లోకి వెళ్లి ఆగిపోయింది. దీంతో ప్రయణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి: వాలంటైన్స్ డే: ప్రేమికుల నోట.. పలకాలి ఈ పాట!