ETV Bharat / crime

ఫీవర్ ఆస్పత్రిలో భీమడోలు వాసి ఆత్మహత్య - Hyderabad latest news

నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రేబిస్​తో బాధపడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Rabies patient commits suicide at Fever Hospital
ఫీవర్ ఆస్పత్రిలో రేబిస్ రోగి ఆత్మహత్య
author img

By

Published : Mar 9, 2021, 7:10 AM IST

హైదరాబాద్​ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన చిన్న శీను (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రేబిస్ వ్యాధితో బాధపడుతూ నిన్న ఉదయం దవాఖానాలో చేరాడు.

కాగా అదే సాయంత్రం డాక్టర్లు పరీక్షించి పరిస్థితి చేజారిందని వివరించారు. రేబిస్ వార్డులో వెంటనే ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నల్లకుంట పోలీసులు తెలిపారు.

హైదరాబాద్​ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన చిన్న శీను (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రేబిస్ వ్యాధితో బాధపడుతూ నిన్న ఉదయం దవాఖానాలో చేరాడు.

కాగా అదే సాయంత్రం డాక్టర్లు పరీక్షించి పరిస్థితి చేజారిందని వివరించారు. రేబిస్ వార్డులో వెంటనే ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నల్లకుంట పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: మహిళలు పోలీస్ స్టేషన్‌కు రాకుండా కోడ్ ద్వారా ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.