ETV Bharat / crime

YS Viveka murder case: వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ పొడిగింపు

author img

By

Published : Jan 25, 2022, 8:00 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండు పొడిగించింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

YS Viveka murder case
YS Viveka murder case

YS Viveka murder case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండు పొడిగించింది. శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిల రిమాండును ఫిబ్రవరి 8వ తేదీకి పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను కడప జైలు నుంచే ఆన్ లైన్ ద్వారా పులివెందుల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్నారు.

ఇదీ చదవండి : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు

YS Viveka murder case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండు పొడిగించింది. శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిల రిమాండును ఫిబ్రవరి 8వ తేదీకి పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను కడప జైలు నుంచే ఆన్ లైన్ ద్వారా పులివెందుల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్నారు.

ఇదీ చదవండి : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.