ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. శ్రీహరి అనే వ్యక్తి తన భార్య సుజాతపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వేములపాలెం సమీపంలోని సవకతోటలో ఈ హత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆమెను హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కరెంట్ తీగలు తగిలి గడ్డి వ్యాను దగ్ధం.. డ్రైవర్ సురక్షితం