ETV Bharat / crime

290 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. 8మంది అరెస్ట్!

author img

By

Published : Mar 24, 2021, 8:33 PM IST

కీసర పోలీసు స్టేషన్​ పరిధిలో భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కీసర నుంచి గుజరాత్​కు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

pds-rice-seized-and-eight-members-arrest-by-keesara-police-in-medchal-malkajgiri-district
290 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. 8మంది అరెస్ట్!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర నుంచి గుజరాత్​కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 290 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని... ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

pds-rice-seized-and-eight-members-arrest-by-keesara-police-in-medchal-malkajgiri-district
290 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. 8మంది అరెస్ట్!

రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెండు వాహనాలను సీజ్ చేసినట్లు కీసర సీఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జవహర్​నగర్​లో వ్యక్తి అనుమానాస్పద మృతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర నుంచి గుజరాత్​కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 290 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని... ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

pds-rice-seized-and-eight-members-arrest-by-keesara-police-in-medchal-malkajgiri-district
290 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. 8మంది అరెస్ట్!

రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెండు వాహనాలను సీజ్ చేసినట్లు కీసర సీఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జవహర్​నగర్​లో వ్యక్తి అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.