రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ నాగార్జున సాగర్రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పాలవ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
పాల వ్యాన్ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
పాలవ్యాన్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![పాల వ్యాన్ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి milk van and lorry collision at nagarjuna sagar road, rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10833977-196-10833977-1614659001274.jpg?imwidth=3840)
మృతుడు వేముల సురేశ్(30), గుంటూరు జిల్లా వాసి. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ నాగార్జున సాగర్రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పాలవ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
మృతుడు వేముల సురేశ్(30), గుంటూరు జిల్లా వాసి. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.