ETV Bharat / crime

ముఖంపై బండరాయితో మోది హత్య - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​, అంబర్​పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు రాయితో మోది హతమార్చారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

mid day murder
బండరాయితో మోది హత్య
author img

By

Published : May 9, 2021, 7:57 PM IST

హైదరాబాద్​, అంబర్​పేటలోని మక్రమ్ హోటల్ సమీపంలో.. దుండగులు గుర్తు తెలియని ఓ వ్యక్తిని ముఖంపై బండ రాయితో మోది హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహం పక్కనే ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో.. వివరాలు తెలియడం లేదన్నారు.

హైదరాబాద్​, అంబర్​పేటలోని మక్రమ్ హోటల్ సమీపంలో.. దుండగులు గుర్తు తెలియని ఓ వ్యక్తిని ముఖంపై బండ రాయితో మోది హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహం పక్కనే ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో.. వివరాలు తెలియడం లేదన్నారు.

ఇదీ చదవండి: దారుణం: కుటుంబ కలహాలతో తమ్ముడిని చంపిన అన్నలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.