ETV Bharat / crime

రైతు కళ్లముందే.. ఆరుగాలం కష్టమంతా కాలిపాయె..

author img

By

Published : Nov 26, 2022, 9:59 AM IST

Paddy burnt in rangareddy : రంగారెడ్డి జిల్లా తుర్కొనిబావి గ్రామంలో.. గుర్తు తెలియని వ్యక్తి.. వడ్ల రాశులు, గడ్డివాములకు నిప్పంటించాడు. ఈ ఘటనలో ధాన్యం మంటల్లో కాలిపోగా.. పక్కనే ఉన్న గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొంతమంది రైతులు ఒకే స్థలంలో వడ్లు ఆరబోయగా.. మిల్లులకు తరలించేలోపే ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద మొత్తంలో వడ్లు కాలిపోగా.. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Paddy burnt in rangareddy
Fire accident in Turkonibavi
వడ్లరాశికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తి.. రైతు శ్రమ అగ్నికి ఆహుతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.