రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్కుమార్... సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించారు. తన పేరిట ఆగంతుకులు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచి పలువురిని డబ్బులు అడిగినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. అసలు తనకు ఫేస్బుక్ అకౌంట్ లేదని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్పై వివాదాస్పద వీడియోలు... కేసు నమోదు