ETV Bharat / crime

5 టన్నుల పత్తి విత్తనాలు సీజ్​.. కేసు నమోదు

అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న పత్తి విత్తనాలను జోగులాంబ గద్వాల పోలీసులు, వ్యవసాయ అధికారులు సీజ్​ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

author img

By

Published : Apr 8, 2021, 8:59 PM IST

cotton seeds sized at Jogulamba district
జోగులాంబ జిల్లాలో పత్తి విత్తానాలు సీజ్​

జోగులాంబ గద్వాల జిల్లాలోని కొండపల్లి రహదారిలో ఉన్న శ్రీ సాయి హైబ్రిడ్ కాటన్ సీడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు చేశారు. అక్కడ నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 5 టన్నుల పత్తి విత్తనాలను సీజ్​ చేశారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసున మోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లాలోని కొండపల్లి రహదారిలో ఉన్న శ్రీ సాయి హైబ్రిడ్ కాటన్ సీడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు చేశారు. అక్కడ నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 5 టన్నుల పత్తి విత్తనాలను సీజ్​ చేశారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసున మోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి: రాష్ట్రంలో రూ. 1,020 కోట్లతో రహదార్ల నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.