ETV Bharat / crime

లారీ, కారు ఢీ.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు - lorry and car collided in bodhan

నిజామాబాద్​ జిల్లా బోధన్​ శివారులో లారీ, కారు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ప్రమాదంలో కారు డ్రైవర్​ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident in bodhan
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 1, 2021, 12:26 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కారు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులకు బోధన్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కారు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులకు బోధన్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కొబ్బరిబోండాల కత్తితో భార్యపై భర్త దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.