ETV Bharat / crime

పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. కీసర శివారు ప్రాంతంలో పురుగుల మందు తాగి ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

author img

By

Published : Feb 18, 2021, 11:02 AM IST

an old man commits suicide by drinking insecticide near keesara medchal
పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో.. పురుగుల మందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర శివారు ప్రాంతంలో జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

కరీంనగర్​కు చెందిన జోగినపల్లి ప్రసాద్​రావు (67) ఆర్థిక సమస్యలతో నెల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో.. పురుగుల మందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర శివారు ప్రాంతంలో జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

కరీంనగర్​కు చెందిన జోగినపల్లి ప్రసాద్​రావు (67) ఆర్థిక సమస్యలతో నెల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.