కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని హసన్పల్లిలోని చెరువులో అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు.
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా హసన్పల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:44:01:1621008841-11762721-ooo.jpg?imwidth=3840)
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళ గురించి తెలిసిన వారు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ సంప్రదించవలసిందిగా ఎస్ఐ మహమ్మద్ అలీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాన్పుర్లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు!
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని హసన్పల్లిలోని చెరువులో అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళ గురించి తెలిసిన వారు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ సంప్రదించవలసిందిగా ఎస్ఐ మహమ్మద్ అలీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాన్పుర్లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు!