ETV Bharat / city

వరంగల్​లో 60 శాతం పోలింగ్​ నమోదు

వరంగల్​లో లోక్​సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏడు నియోజవర్గాల్లో  చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్​ విజయవంతంగా జరిగింది.

author img

By

Published : Apr 11, 2019, 8:09 PM IST

వరంగల్​

కాకతీయ ఖిల్లా ఓరుగల్లులో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించాయి. మొత్తం 60 శాతం పోలింగ్​ నమోదు అయిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు......

వరంగల్​లో 60 శాతం పోలింగ్​

కాకతీయ ఖిల్లా ఓరుగల్లులో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించాయి. మొత్తం 60 శాతం పోలింగ్​ నమోదు అయిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు......

వరంగల్​లో 60 శాతం పోలింగ్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.