ETV Bharat / state

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెజస: కోదండరాం - పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెజాస

హన్మకొండలో తెలంగాణ జనసమితి‌ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రొ.కోదండరాం స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం..నేడు అభివృద్ధి కోసం పోరాటమన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెజాస:కోదండరాం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెజాస:కోదండరాం
author img

By

Published : Sep 30, 2020, 5:34 AM IST

Updated : Sep 30, 2020, 7:37 PM IST

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేసి.. తెరాసకు సరైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

ఎన్నికల నేపథ్యంలో హన్మకొండలో పార్టీశ్రేణులతో కోదండరాం సమావేశమ్యారు. ఒకట్రెండు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామని కోదండరాం పేర్కొన్నారు.

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేసి.. తెరాసకు సరైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

ఎన్నికల నేపథ్యంలో హన్మకొండలో పార్టీశ్రేణులతో కోదండరాం సమావేశమ్యారు. ఒకట్రెండు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామని కోదండరాం పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా ఎత్తుగడలు

Last Updated : Sep 30, 2020, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.