ETV Bharat / city

దొంగలందరూ ఒక్కటయ్యారు: రాజాసింగ్​ - bjp

మోదీని గద్దె దించడమే లక్ష్యంగా దొంగలందరూ ఒక్కటయ్యారని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​ కూడలి నుంచి బొల్లారం వరకు రోడ్​షో నిర్వహించారు.

మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో
author img

By

Published : Mar 31, 2019, 4:59 PM IST

దేశం బాగుండాలంటే సరైన ప్రధాని అవసరమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కూడలి నుంచి బొల్లారం వరకు మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ప్రజల్లో ఉండి పనిచేసే వ్యక్తి రఘునందన్ రావు అని ఆయనను గెలిపించుకోవడం మీ చేతుల్లోనే ఉందన్నారు. దొంగలందరూ కలిసి మహా కూటమి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రధాని ఎవరు అవుతారో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి అరికట్టాలంటే భాజపాకు మద్దతివ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో

ఇవీ చూడండి:'నా రాజీనామాతోనైనా కనువిప్పు కలగాలి'

దేశం బాగుండాలంటే సరైన ప్రధాని అవసరమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కూడలి నుంచి బొల్లారం వరకు మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ప్రజల్లో ఉండి పనిచేసే వ్యక్తి రఘునందన్ రావు అని ఆయనను గెలిపించుకోవడం మీ చేతుల్లోనే ఉందన్నారు. దొంగలందరూ కలిసి మహా కూటమి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రధాని ఎవరు అవుతారో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి అరికట్టాలంటే భాజపాకు మద్దతివ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో

ఇవీ చూడండి:'నా రాజీనామాతోనైనా కనువిప్పు కలగాలి'

Intro:hyd_tg_34_31_bjp_rajansingh_rali_ab_C10
Lantai:9394450162
యాంకర్:


Body:దేశం బాగుండాలంటే సరైన ప్రధాని అవసరమని గోషామహల్ ఎమ్మెల్యే రాజన్సింగ్ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కూడలి నుంచి పటాన్చెరు, రామచంద్రపురం, బెల్ కూడలి, బొల్లారం వరకు మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఉండే పనిచేసే వ్యక్తి రఘునందన్ రావు అని ఆయన్ని గెలిపించుకోవడం మీ చేతుల్లోనే ఉందని తెలిపారు దొంగలు అందరూ కలిసి మహా కూటమి ఏర్పాటు చేశారని వారికి మోడీ ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు వారిలో ప్రధాని ఎవరు అవుతార వారికే స్పష్టత లేదని ఆయన దుయ్యబట్టారు ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి అరికట్టాలంటే భాజపాకు మద్దతివ్వాలని ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కోరారు ఒక్క ఓటే కదా అని అనుకోవద్దని ప్రతి ఒక్కరు మరికొంతమందికి చెప్పడంతో గెలుపు సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు


Conclusion:బైట్ రాజన్ సింగ్ గోషామహల్ ఎమ్మెల్యే
బైట్ రఘునందన్ రావు మెదక్ ఎంపీ అభ్యర్థి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.