నిజామాబాద్ జిల్లాలో రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 లక్షల 90వేల 687 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తున్నారు. ఇందుకు గానూ.. జిల్లాలో 390 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత రేషన్ బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా