ETV Bharat / city

నిజామాబాద్​లో ప్రారంభమైన రెండో విడత రేషన్​ పంపిణీ

author img

By

Published : May 2, 2020, 10:50 PM IST

లాక్​డౌన్​ సమయంలో ప్రజలు తిండికి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం 12 కిలోల బియ్యం పంపిణీ చేసింది. నిజామాబాద్​లో రెండో విడత కూడా పేదలకు బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభించింది.

Second Phase Free Ration Distribution Starts In Nizamabad
నిజామాబాద్​లో ప్రారంభమైన రెండో విడత రేషన్​ పంపిణీ

నిజామాబాద్​ జిల్లాలో రెండోవిడత ఉచిత రేషన్​ పంపిణీ ప్రారంభమయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్ల రేషన్​ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 లక్షల 90వేల 687 మంది తెల్ల రేషన్​ కార్డుదారులకు 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తున్నారు. ఇందుకు గానూ.. జిల్లాలో 390 మెట్రిక్​ టన్నుల కందిపప్పు అవసరం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత రేషన్​ బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభం కానుంది.

నిజామాబాద్​ జిల్లాలో రెండోవిడత ఉచిత రేషన్​ పంపిణీ ప్రారంభమయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్ల రేషన్​ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 లక్షల 90వేల 687 మంది తెల్ల రేషన్​ కార్డుదారులకు 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తున్నారు. ఇందుకు గానూ.. జిల్లాలో 390 మెట్రిక్​ టన్నుల కందిపప్పు అవసరం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత రేషన్​ బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.