ETV Bharat / city

సీఎంలపై ప్రధాని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు

author img

By

Published : Apr 7, 2019, 7:20 PM IST

మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో చేసింది చెప్పుకోలేని స్థితిలో ప్రధాని ఉన్నారని విమర్శించారు. ఏ రాష్ట్రం వెళ్తే అక్కడి ముఖ్యమంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎంలపై ప్రధాని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: కేసీఆర్​

గిట్టుబాటు ధరను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ విమర్శించారు. పసుపు బోర్టు ఏర్పాటు చేయాలని కోరితే ప్రధాని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే ప్రాంత, మత సమస్యలు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే అయోధ్య రామ మందిరం భాజపా నేతలకు గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు. ప్రధాని ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడి సీఎంలను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికొచ్చే అంశాలపై చర్చించే పార్టీలు లేవని... దేశ వ్యవసాయ, ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్​ భాజపా సిద్ధంగా ఉండవన్నారు.

సీఎంలపై ప్రధాని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: కేసీఆర్​

ఇవీ చూడండి: దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం తెస్తాం

గిట్టుబాటు ధరను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ విమర్శించారు. పసుపు బోర్టు ఏర్పాటు చేయాలని కోరితే ప్రధాని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే ప్రాంత, మత సమస్యలు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే అయోధ్య రామ మందిరం భాజపా నేతలకు గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు. ప్రధాని ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడి సీఎంలను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికొచ్చే అంశాలపై చర్చించే పార్టీలు లేవని... దేశ వ్యవసాయ, ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్​ భాజపా సిద్ధంగా ఉండవన్నారు.

సీఎంలపై ప్రధాని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: కేసీఆర్​

ఇవీ చూడండి: దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం తెస్తాం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.