ETV Bharat / city

వాటర్ ట్యాంకర్ ఢీ.. వ్యక్తి మృతి - Municipality Water Tanker Accident Man Died

మున్సిపాలిటీలో నీళ్లు సరఫరా చేస్తున్న ట్యాంకర్ ఢీకొని వ్యక్తి చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో జరిగింది.

Municipality Water Tanker Accident Man Died
వాటర్ ట్యాంకర్ ఢీ.. వ్యక్తి మృతి
author img

By

Published : Mar 8, 2020, 8:17 PM IST

వాటర్ ట్యాంకర్ ఢీ.. వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలోని రాచన్నపేటలో శ్రీనివాస్ అనే వ్యక్తిపై నుంచి మున్సిపాలిటీ నీటి ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడని మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ విక్రమసింహా రెడ్డి మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం, డబుల్ బెడ్రూం ఇల్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

వాటర్ ట్యాంకర్ ఢీ.. వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలోని రాచన్నపేటలో శ్రీనివాస్ అనే వ్యక్తిపై నుంచి మున్సిపాలిటీ నీటి ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడని మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ విక్రమసింహా రెడ్డి మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం, డబుల్ బెడ్రూం ఇల్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.