ETV Bharat / city

పదో తరగతి విద్యార్థులకు మాస్కుల పంపిణీ

author img

By

Published : Mar 21, 2020, 11:20 PM IST

పదో తరగతి విద్యార్థులంతా కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని, వారికి మాస్కులు పంచింది జాతీయ చెస్ క్రీడాకారిణి చిన్నారి శాన్వి.

Corona Masks  Free Distribution to SSC Students In Jagityal Metpally
పదో తరగతి విద్యార్థులకు మాస్కుల పంపిణీ
పదో తరగతి విద్యార్థులకు మాస్కుల పంపిణీ

కరోనా వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా పలువురు కరోనా మాస్కులు ఉచితంగా పంచుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పదవ తరగతి పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు జాతీయ స్థాయి చెస్ క్రీడాకారిణి రామగిరి శాన్వి మాస్క్​లు పంపిణీ చేసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం

పదో తరగతి విద్యార్థులకు మాస్కుల పంపిణీ

కరోనా వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా పలువురు కరోనా మాస్కులు ఉచితంగా పంచుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పదవ తరగతి పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు జాతీయ స్థాయి చెస్ క్రీడాకారిణి రామగిరి శాన్వి మాస్క్​లు పంపిణీ చేసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.