ETV Bharat / city

YV Subbareddy: తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

author img

By

Published : Aug 8, 2021, 3:32 PM IST

Updated : Aug 8, 2021, 3:57 PM IST

ఏపీ ప్రభుత్వం తితిదే నూతన ఛైర్మన్‌ను నియమించింది. మరోసారి వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు సభ్యులను కూడా త్వరలో నియమించనుంది.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/08-August-2021/12710945_yv-subhareddy.jpg
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/08-August-2021/12710945_yv-subhareddy.jpg

తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తితిదే ఛైర్మన్‌గా సుబ్బారెడ్డిని నియమించింది. ఇటీవలే ఆయన పదవీకాలం పూర్తయింది.

ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తికి తితిదే ఛైర్మన్‌గా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ మళ్లీ సుబ్బారెడ్డినే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే తితిదే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.

తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తితిదే ఛైర్మన్‌గా సుబ్బారెడ్డిని నియమించింది. ఇటీవలే ఆయన పదవీకాలం పూర్తయింది.

ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తికి తితిదే ఛైర్మన్‌గా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ మళ్లీ సుబ్బారెడ్డినే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే తితిదే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.

ఇదీ చదవండి: AMARAVATI: రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత.. పోలీసుల కఠిన ఆంక్షలు

Last Updated : Aug 8, 2021, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.