ఇవీచూడండి: 'ఏపీ భవిష్యత్తు అంధకారం అవుతుందనే నా బాధ'
వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి - తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో వైకాపా నేత తోట త్రిమూర్తులపై మేడిశెట్టి ఇజ్రాయిల్ చెప్పుతో దాడి చేశాడు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవితో పాటు కారు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిని మంత్రి మోపిదేవి అడ్డుకున్నారు. మంత్రి భద్రతా సిబ్బంది మేడిశెట్టి ఇజ్రాయిల్ను పక్కకు లాక్కెళ్లారు.
వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి
ఇవీచూడండి: 'ఏపీ భవిష్యత్తు అంధకారం అవుతుందనే నా బాధ'