ETV Bharat / city

వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి - తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో వైకాపా నేత తోట త్రిమూర్తులపై మేడిశెట్టి ఇజ్రాయిల్​ చెప్పుతో దాడి చేశాడు. తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవితో పాటు కారు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిని మంత్రి మోపిదేవి అడ్డుకున్నారు. మంత్రి భద్రతా సిబ్బంది మేడిశెట్టి ఇజ్రాయిల్​ను పక్కకు లాక్కెళ్లారు.

ycp leader thota thrimoorthulu attack
వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి
author img

By

Published : Feb 19, 2020, 9:33 PM IST

వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి

వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి

ఇవీచూడండి: 'ఏపీ భవిష్యత్తు అంధకారం అవుతుందనే నా బాధ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.