ETV Bharat / city

చంద్రబాబుపై ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు - ap panchayth elections latest news

తెదేపా అధినేత చంద్రబాబుపై ఏపీ ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ycp-complaint-on-chandra-babu-to-state-election-commission-for-giving-panchayth-election-manifesto
చంద్రబాబుపై ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు
author img

By

Published : Jan 29, 2021, 7:58 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఎస్ఈసీకి వైకాపా లీగల్ సెల్ ఆంధ్రప్రదేశ్​ శాఖ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని తెలిపారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని వైకాపా కోరింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఎస్ఈసీకి వైకాపా లీగల్ సెల్ ఆంధ్రప్రదేశ్​ శాఖ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని తెలిపారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని వైకాపా కోరింది.

ఇదీ చదవండి: 'సాగు చట్టాలపై పార్లమెంట్​ సమావేశాల్లో విస్తృతంగా చర్చించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.