ETV Bharat / city

ప్రాజెక్టులను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తాం: శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Sep 15, 2020, 11:43 AM IST

రాష్ట్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను టూరిజం స్పాట్​గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు ప్రారంభం దశలో ఉన్నాయన్నారు.

srinuivas goud
srinuivas goud

రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతగిరి హిల్స్‌లో అనేక ప్రాజెక్టులు తెస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను టూరిజం స్పాట్​గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు ప్రారంభం దశలో ఉన్నాయన్నారు. చారిత్రాత్మక కట్టడాలు, చెరువులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అన్ని ప్రాజెక్టులను టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తాం: శ్రీనివాస్ గౌడ్

ఇదీ చదవండి: రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ 29 శాతానికి పెంచిన ఘనత మాదే: కేటీఆర్

రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతగిరి హిల్స్‌లో అనేక ప్రాజెక్టులు తెస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను టూరిజం స్పాట్​గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు ప్రారంభం దశలో ఉన్నాయన్నారు. చారిత్రాత్మక కట్టడాలు, చెరువులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అన్ని ప్రాజెక్టులను టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తాం: శ్రీనివాస్ గౌడ్

ఇదీ చదవండి: రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ 29 శాతానికి పెంచిన ఘనత మాదే: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.