ETV Bharat / city

'కరోనా కాలంలో వలస కార్మికుల కష్టానికి అక్షర రూపమే "వలస దు:ఖం"'

author img

By

Published : Jul 31, 2020, 2:09 PM IST

Updated : Jul 31, 2020, 2:55 PM IST

నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్​ ఆఫీసర్స్​ సంఘం కార్యాలయంలో వలస దు:ఖం పుస్తకావిష్కరణ జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా.నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

valasa-dhukkam-book-released-in-nampally-hyderabad
'కరోనా కాలంలో వలస కార్మికుల కష్టానికి అక్షర రూపమే "వలస దు:ఖం"'

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్​ ఆఫీసర్స్​ సంఘం కార్యాలయంలో వలస దు:ఖం పుస్తకావిష్కరణ జరిగింది. కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ సంపాదకులుగా, డాక్టర్ ఏరుకొండ నరసింహుడు గౌరవ సంపాదకులుగా కరోనా నేపథ్యంలో... లాక్​డౌన్ వల్ల వలస కార్మికుల కష్టాలను అక్షరీకరించి పుస్తకంలో పొందుపరిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 110 మంది కవుల కవిత్వ సంకలనం '"వలస దుఃఖం" పుస్తకంలో పొందుపరిచారు.

తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా ఇంత ఉద్ధృతంగా ఉన్నా మనుషులు మారినట్టుగా కనిపిస్తున్నారు తప్ప ఏమీ మారలేదని... నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో వలసదారుల దుఃఖాన్ని సంకలనంగా అచ్చువేసిన సంపాదవర్గాన్ని అభినందించారు.

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్​ ఆఫీసర్స్​ సంఘం కార్యాలయంలో వలస దు:ఖం పుస్తకావిష్కరణ జరిగింది. కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ సంపాదకులుగా, డాక్టర్ ఏరుకొండ నరసింహుడు గౌరవ సంపాదకులుగా కరోనా నేపథ్యంలో... లాక్​డౌన్ వల్ల వలస కార్మికుల కష్టాలను అక్షరీకరించి పుస్తకంలో పొందుపరిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 110 మంది కవుల కవిత్వ సంకలనం '"వలస దుఃఖం" పుస్తకంలో పొందుపరిచారు.

తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా ఇంత ఉద్ధృతంగా ఉన్నా మనుషులు మారినట్టుగా కనిపిస్తున్నారు తప్ప ఏమీ మారలేదని... నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో వలసదారుల దుఃఖాన్ని సంకలనంగా అచ్చువేసిన సంపాదవర్గాన్ని అభినందించారు.

ఇదీ చూడండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

Last Updated : Jul 31, 2020, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.