ETV Bharat / city

'రైతు కనకయ్యను విడుదల చేయాలి' - Telangana Congress Kisan Chairman Kodanda Reddy

చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయ ఘటన నిందితుడు కనకయ్యను తక్షణమే విడుదల చేయాలని జాతీయ కిసాన్  సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. విజయారెడ్డి సజీవ దహన ఘటనపై ఇప్పటి వరకు సీఎం, మంత్రులు స్పందించలేదని ఆక్షేపించారు.

"Unconditionally release Kanakaya"
"కనకయ్యను బేషరత్తుగా విడుదల చేయండి"
author img

By

Published : Nov 27, 2019, 5:28 PM IST

"కనకయ్యను బేషరత్తుగా విడుదల చేయండి"

చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయ ఘటనలో కనకయ్యను విడుదల చేయాలని కోదండరెడ్డి కోరారు. కనకయ్యను విడుదల చేయడానికి చొరవ చూపాలని గవర్నర్‌ తమిళిసైను కోరామని చెప్పారు. కనకయ్యను జైల్లో పెట్టిన తర్వాత ఆయనకు పట్టదారు పాస్ బుక్ ఇచ్చారని... ఇన్నిరోజులు పాస్‌బుక్ అలస్యం కావడానికి కారణం ఏమిటో తక్షణమే చెప్పాలని డిమాండ్ చేశారు. విజయారెడ్డి సజీవ దహన ఘటనపై ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన రాలేదని ఆక్షేపించారు.

ఇదీ చూడండి: 'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'

"కనకయ్యను బేషరత్తుగా విడుదల చేయండి"

చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయ ఘటనలో కనకయ్యను విడుదల చేయాలని కోదండరెడ్డి కోరారు. కనకయ్యను విడుదల చేయడానికి చొరవ చూపాలని గవర్నర్‌ తమిళిసైను కోరామని చెప్పారు. కనకయ్యను జైల్లో పెట్టిన తర్వాత ఆయనకు పట్టదారు పాస్ బుక్ ఇచ్చారని... ఇన్నిరోజులు పాస్‌బుక్ అలస్యం కావడానికి కారణం ఏమిటో తక్షణమే చెప్పాలని డిమాండ్ చేశారు. విజయారెడ్డి సజీవ దహన ఘటనపై ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన రాలేదని ఆక్షేపించారు.

ఇదీ చూడండి: 'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'

TG_Hyd_50_27_Kodandareddy_PC_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది ( ) హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయ ఘటన బాధితుడు కనకయ్యను వెంటనే విడుదల చేయాలని జాతీయ కిసాన్ సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. కనకయ్యను విడుదల చేయడానికి చొరవ చూపాలని గవర్నర్‌ తమిళిసై ను కలిసి కోరినట్లు ఆయన పేర్కొన్నారు. కనకయ్యను జైల్లో పెట్టిన తర్వాత ఆయనకు పట్టదారు పాస్ బుక్ ఇచ్చారని...ఇన్ని రోజులు పాస్‌బుక్ అలస్యం కావడానికి కారణమెవరని, ...నేరం చేసిందెవరని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. విజయారెడ్డి సజీవ దహన ఘటనపై ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన రాలేదని ఆక్షేపించారు. భూప్రక్షాళన అంతా తప్పుల తడకగామారిందని అన్వేష్ రెడ్డి ఆరోపించారు. భూ ప్రక్షాళన వల్ల 9 లక్షల మందికి పైగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బైట్ : కోదండ రెడ్డి, జాతీయ కిసాన్సెల్ ఉపాధ్యక్షుడు బైట్: అన్వేష్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.