ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jul 7, 2020, 3:00 PM IST

topten news @3pm
టాప్​టెన్​ న్యూస్ @3PM

1. సరిహద్దుపై సమీక్ష

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను రాజ్​నాథ్​కు వివరించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సీఎం ఎక్కడున్నారు?

పోలీసుల బందోబస్తు నడుమ సచివాలయం భవనాలను కూల్చివేయడమనేది దుర్మార్గమైన చర్య అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ట్రా'ఫికర్' ​

హైదరాబాద్​ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సచివాలయం కూల్చివేత పనుల్లో భాగంగా వాహనాల దారి మళ్లింపు వల్ల పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కరోనాతో అవకాశాలు..

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు తమకు అనేక సవాళ్లతో పాటు.. కొత్త కొత్త అవకాశాలను కూడా కల్పించినట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. వీటన్నింటినీ తట్టుకుని భవిష్యత్​లో మరింత బలంగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు చంద్రశేఖరన్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. వరద ప్రళయం

జపాన్​ వరదల్లో మృతుల సంఖ్య 50కు చేరింది. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పశువులు 'వరద'పాలు

గుజరాత్​లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జునాగఢ్​, రాజ్​కోట్​ జిల్లాల్లో మూడు రోజులుగా భారీ వర్షాల వల్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. జన జీవనం స్తంభించిపోయింది. రాజ్‌కోట్‌లోని ఖిజాదియా మోటా గ్రామంలో కొన్ని పశువులు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. లాభాల్లో శాంసంగ్

కరోనా సంక్షోభంలోనూ దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారీ లాభాలను ఆర్జించొచ్చని తెలుస్తోంది. ఏప్రిల్-జూన్​ మధ్య సంస్థ ఆపరేటింగ్ లాభం 23 శాతం పెరగొచ్చని శాంసంగ్ అంచనాల్లో ప్రకటించింది. కంప్యూటర్ చిప్​సెట్లకు డిమాండ్ పెరగటం ఇందుకు కారణంగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. శుభాకాంక్షల వెల్లువ

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. సూజిత్ దూరం!

కొత్త సినిమాను త్వరగా పూర్తిచేసేందుకుగాను, కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు దర్శకుడు సూజిత్ సర్కార్. ఈ మేరకు అభిమానులను ఇన్​స్టాలో, ఇదే విషయమై ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. చార్లెస్​ ఇకలేరు


అమెరికన్​ లెజెండరీ గాయకుడు చార్లెస్​ డేనియల్స్​(83) సోమవారం మృతిచెందారు. శరీరంలో అంతర్గత రక్తస్రావం అవ్వడం వల్ల ప్రాణాలు విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. సరిహద్దుపై సమీక్ష

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను రాజ్​నాథ్​కు వివరించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సీఎం ఎక్కడున్నారు?

పోలీసుల బందోబస్తు నడుమ సచివాలయం భవనాలను కూల్చివేయడమనేది దుర్మార్గమైన చర్య అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ట్రా'ఫికర్' ​

హైదరాబాద్​ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సచివాలయం కూల్చివేత పనుల్లో భాగంగా వాహనాల దారి మళ్లింపు వల్ల పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కరోనాతో అవకాశాలు..

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు తమకు అనేక సవాళ్లతో పాటు.. కొత్త కొత్త అవకాశాలను కూడా కల్పించినట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. వీటన్నింటినీ తట్టుకుని భవిష్యత్​లో మరింత బలంగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు చంద్రశేఖరన్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. వరద ప్రళయం

జపాన్​ వరదల్లో మృతుల సంఖ్య 50కు చేరింది. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పశువులు 'వరద'పాలు

గుజరాత్​లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జునాగఢ్​, రాజ్​కోట్​ జిల్లాల్లో మూడు రోజులుగా భారీ వర్షాల వల్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. జన జీవనం స్తంభించిపోయింది. రాజ్‌కోట్‌లోని ఖిజాదియా మోటా గ్రామంలో కొన్ని పశువులు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. లాభాల్లో శాంసంగ్

కరోనా సంక్షోభంలోనూ దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారీ లాభాలను ఆర్జించొచ్చని తెలుస్తోంది. ఏప్రిల్-జూన్​ మధ్య సంస్థ ఆపరేటింగ్ లాభం 23 శాతం పెరగొచ్చని శాంసంగ్ అంచనాల్లో ప్రకటించింది. కంప్యూటర్ చిప్​సెట్లకు డిమాండ్ పెరగటం ఇందుకు కారణంగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. శుభాకాంక్షల వెల్లువ

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. సూజిత్ దూరం!

కొత్త సినిమాను త్వరగా పూర్తిచేసేందుకుగాను, కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు దర్శకుడు సూజిత్ సర్కార్. ఈ మేరకు అభిమానులను ఇన్​స్టాలో, ఇదే విషయమై ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. చార్లెస్​ ఇకలేరు


అమెరికన్​ లెజెండరీ గాయకుడు చార్లెస్​ డేనియల్స్​(83) సోమవారం మృతిచెందారు. శరీరంలో అంతర్గత రక్తస్రావం అవ్వడం వల్ల ప్రాణాలు విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.