ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

author img

By

Published : Jul 17, 2021, 3:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

ఎన్జీటీ ఆగ్రహం

సింగరేణి అక్రమ మైనింగ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా అదనపు మైనింగ్‌ చేస్తున్నారని ఎన్జీటీ మండిపడింది. నందు నాయక్, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ వేలం ఆపెయ్యండి..!

హైదరాబాద్​ ఖానామెట్​లో సుమారు రెండెకరాల విస్తీర్ణంలోని 17వ ప్లాటు వేలం బిడ్లపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల్లో ప్రస్తుత స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మహిళ సజీవదహనం

హైదరాబాద్‌ జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్ట్ ల్యాబ్స్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని హౌస్ కీపర్ యశోద(40) సజీవదహనమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తప్పని టీకా పాట్లు

కరోనా టీకా కోసం జనం తరలివస్తున్నారు. గంటల తరబడి లైన్లలో ఎదురుచూస్తున్నారు. అయినా కొన్నిచోట్ల వ్యాక్సిన్ లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. టీకా కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ హోదాలో తొలిసారి.!

కేంద్ర కేబినెట్​ మంత్రి హోదాలో కిషన్​రెడ్డి రేపు తొలిసారిగా హైదరాబాద్​ రానున్నారు. పనిచేసే వారికి పట్టం కట్టాలి అన్న ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్​లోకి తీసుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అక్టోబర్ 1 నుంచే'

అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూజీసీ వెల్లడించింది. ఆగస్టు 31 లోపు చివరి సంవత్సర పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రధానితో​ భేటీ.. అందుకోసమేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ దిల్లీలో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు వారు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గ్రాండ్​ లాంచ్​ అప్పుడే!

పోకో ఎఫ్ 3 జీటీ మోడల్​ భారత్​లో గ్రాండ్​ లాంచింగ్​కు​ సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్పో ర్ట్ డ్యూయల్​ స్పీకర్స్​, డాల్బీ సౌండ్స్​తో రానున్న ఈ ఫోన్​లో మరెన్నో అత్యాధునిక ఫీచర్లున్నాయి. మరి భారత్​లోకి ఎప్పుడు రానుందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5 నిమిషాల ఆట​.. 11 గంటలు జరిగితే..!

ఒలింపిక్స్​కు గురించి సరికొత్త విశేషాలు మీకోసం తీసుకొచ్చేశాం. 1912 ఒలింపిక్స్​లో జరిగిన, చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ స్టోరీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

"ఓటీటీలో అందువల్లే''

వెంకీ 'నారప్ప' ఓటీటీ విడుదలపై నిర్మాతల్లో ఒకరైన సురేశ్​బాబు క్లారిటీ ఇచ్చారు. 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎన్జీటీ ఆగ్రహం

సింగరేణి అక్రమ మైనింగ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా అదనపు మైనింగ్‌ చేస్తున్నారని ఎన్జీటీ మండిపడింది. నందు నాయక్, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ వేలం ఆపెయ్యండి..!

హైదరాబాద్​ ఖానామెట్​లో సుమారు రెండెకరాల విస్తీర్ణంలోని 17వ ప్లాటు వేలం బిడ్లపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల్లో ప్రస్తుత స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మహిళ సజీవదహనం

హైదరాబాద్‌ జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్ట్ ల్యాబ్స్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని హౌస్ కీపర్ యశోద(40) సజీవదహనమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తప్పని టీకా పాట్లు

కరోనా టీకా కోసం జనం తరలివస్తున్నారు. గంటల తరబడి లైన్లలో ఎదురుచూస్తున్నారు. అయినా కొన్నిచోట్ల వ్యాక్సిన్ లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. టీకా కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ హోదాలో తొలిసారి.!

కేంద్ర కేబినెట్​ మంత్రి హోదాలో కిషన్​రెడ్డి రేపు తొలిసారిగా హైదరాబాద్​ రానున్నారు. పనిచేసే వారికి పట్టం కట్టాలి అన్న ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్​లోకి తీసుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అక్టోబర్ 1 నుంచే'

అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూజీసీ వెల్లడించింది. ఆగస్టు 31 లోపు చివరి సంవత్సర పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రధానితో​ భేటీ.. అందుకోసమేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ దిల్లీలో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు వారు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గ్రాండ్​ లాంచ్​ అప్పుడే!

పోకో ఎఫ్ 3 జీటీ మోడల్​ భారత్​లో గ్రాండ్​ లాంచింగ్​కు​ సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్పో ర్ట్ డ్యూయల్​ స్పీకర్స్​, డాల్బీ సౌండ్స్​తో రానున్న ఈ ఫోన్​లో మరెన్నో అత్యాధునిక ఫీచర్లున్నాయి. మరి భారత్​లోకి ఎప్పుడు రానుందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5 నిమిషాల ఆట​.. 11 గంటలు జరిగితే..!

ఒలింపిక్స్​కు గురించి సరికొత్త విశేషాలు మీకోసం తీసుకొచ్చేశాం. 1912 ఒలింపిక్స్​లో జరిగిన, చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ స్టోరీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

"ఓటీటీలో అందువల్లే''

వెంకీ 'నారప్ప' ఓటీటీ విడుదలపై నిర్మాతల్లో ఒకరైన సురేశ్​బాబు క్లారిటీ ఇచ్చారు. 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.