ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM

author img

By

Published : Jul 11, 2021, 2:57 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM

నిబంధనల మధ్యే దర్శనం

భాగ్యనగరంలో బోనాల(Bonalu Festival) సందడి అంబరాన్నంటుతోంది. మొదటి రోజే అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి.. ఆ ఆలయ కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. ఈ ఉత్సవాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రంలో జోరు వానలు

రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 15 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉదయభానును అడ్డుకున్న పోలీసులు

పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళుతున్న ఏపీ ప్రభుత్వ విప్​, జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఉదయభాను చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వారిని నామినేట్​ చేయండి'

అసాధారణ పనితీరు కనబరుస్తూ, ఎవరికీ తెలియకుండా సాధారణంగా ఉండేవారిని పద్మ అవార్డులకు నామినేట్​ చేయాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పం'

కేక్ స్టాండ్స్, జాక్‌ఫ్రూట్, నారింజా, బిస్కెట్ల వంటి వాటిపై చిత్రాలను గీస్తూ.. తన సూక్షకళతో అబ్బురపరుస్తున్నారు ఒడిశాకు చెందిన ప్రియాంక సాహ్నీ. సోమవారం.. పూరీ జగన్నాథుడి రథయాత్ర నేపథ్యంలో 108 చిత్రాలను గీశారు. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద సైకత శిల్పాన్ని నిర్మించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మద్యం మత్తులో కొరికేశాడు

ఓ సైకో భర్త తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాగిన మత్తులో భార్య ముక్కును కొరికేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అక్కడ భారీ కార్చిచ్చు

అమెరికాలోని కాలిఫోర్నియా అడవులను కార్చిచ్చు బూడిద చేస్తోంది. లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమైంది. కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తున్న కారణంగా సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అందుకు ఇదే సరైన సమయం'

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మెరుగవ్వొచ్చని నీతి ఆయోగ్(Niti Aayog ) అంచనా వేసింది. దీనితో 2021-22లో రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' సరికొత్త చాహల్​ను చూస్తారు'

రానున్న లంక టూర్​లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు టీమ్ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్. తన అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు ఉన్నాయని తెలిపాడు. ఈ సిరీస్​లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న చాహల్​ను చూస్తారని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సొగసరి 'భానుప్రియ'

బాలీవుడ్​ హీరోయిన్​ ఊర్వశి రౌతేలా లేటెస్ట్ ఫొటో గ్యాలరీ. ఊర్వశి రౌతేలా.. 1994 ఫిబ్రవరి 25న ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జన్మించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నిబంధనల మధ్యే దర్శనం

భాగ్యనగరంలో బోనాల(Bonalu Festival) సందడి అంబరాన్నంటుతోంది. మొదటి రోజే అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి.. ఆ ఆలయ కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. ఈ ఉత్సవాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రంలో జోరు వానలు

రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 15 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉదయభానును అడ్డుకున్న పోలీసులు

పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళుతున్న ఏపీ ప్రభుత్వ విప్​, జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఉదయభాను చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వారిని నామినేట్​ చేయండి'

అసాధారణ పనితీరు కనబరుస్తూ, ఎవరికీ తెలియకుండా సాధారణంగా ఉండేవారిని పద్మ అవార్డులకు నామినేట్​ చేయాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పం'

కేక్ స్టాండ్స్, జాక్‌ఫ్రూట్, నారింజా, బిస్కెట్ల వంటి వాటిపై చిత్రాలను గీస్తూ.. తన సూక్షకళతో అబ్బురపరుస్తున్నారు ఒడిశాకు చెందిన ప్రియాంక సాహ్నీ. సోమవారం.. పూరీ జగన్నాథుడి రథయాత్ర నేపథ్యంలో 108 చిత్రాలను గీశారు. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద సైకత శిల్పాన్ని నిర్మించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మద్యం మత్తులో కొరికేశాడు

ఓ సైకో భర్త తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాగిన మత్తులో భార్య ముక్కును కొరికేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అక్కడ భారీ కార్చిచ్చు

అమెరికాలోని కాలిఫోర్నియా అడవులను కార్చిచ్చు బూడిద చేస్తోంది. లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమైంది. కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తున్న కారణంగా సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అందుకు ఇదే సరైన సమయం'

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మెరుగవ్వొచ్చని నీతి ఆయోగ్(Niti Aayog ) అంచనా వేసింది. దీనితో 2021-22లో రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' సరికొత్త చాహల్​ను చూస్తారు'

రానున్న లంక టూర్​లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు టీమ్ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్. తన అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు ఉన్నాయని తెలిపాడు. ఈ సిరీస్​లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న చాహల్​ను చూస్తారని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సొగసరి 'భానుప్రియ'

బాలీవుడ్​ హీరోయిన్​ ఊర్వశి రౌతేలా లేటెస్ట్ ఫొటో గ్యాలరీ. ఊర్వశి రౌతేలా.. 1994 ఫిబ్రవరి 25న ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జన్మించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.