ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

author img

By

Published : May 18, 2021, 11:00 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @11AM
టాప్​టెన్​ న్యూస్​ @11AM
  • కరోనా మృత్యుకేళి..

దేశంలో సోమవారం 18.69 లక్షల నమూనాలను పరీక్షించగా.. 2.63 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే కరోనా మరణాలు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4,329గా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రఘురామకు పరీక్షలు..

ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ఆయణ్ను పోలీసులు.. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్​ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పది దాటగానే స్తబ్ధత..

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు ఏడో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో..

కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎంతో మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి బారిన పడతామనే భయాన్ని కూడా పట్టించుకోకుండా సేవలందిస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధనలు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్న పోలీసులు.. సమయం వచ్చినప్పుడల్లా తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్

అవసరం ఏదైనా.. ఎవరికైనా నేనున్నానంటూ స్పందిస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మిత్రుడి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సోనూసూద్‌ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'తౌక్టే' బీభత్సం- నలుగురు మృతి..

గుజరాత్​లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు గుజరాత్​లోని ఉనా నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి నలుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 146 మంది సేఫ్​..

ముంబయిలో తౌక్టే తుపాను బీభత్సానికి రెండు వ్యాపార నౌకలు కొట్టుకుపోయి.. 410 మంది గల్లంతైన ఘటనలో 146 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ లాభాల్లో ​మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 512పాయింట్లకు పైగా లాభపడి50,092 వద్ద కొనసాగుతుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 169 పాయింట్లకు వృద్ధి చెంది15,092 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముందస్తు బెయిల్ కోరిన సుశీల్..

హత్య కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్రహ్మానందం కాల్​ చేస్తే కట్​ చేశా..

ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు ఈ వారం బుల్లితెర జోడీ నిరుపమ్, మంజుల విచ్చేసి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా హాస్యనటుడు బ్రహ్మానందం అప్పుడప్పుడు కాల్​ చేసి అభినందిస్తుంటారని చెప్పారు నిరుపమ్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా మృత్యుకేళి..

దేశంలో సోమవారం 18.69 లక్షల నమూనాలను పరీక్షించగా.. 2.63 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే కరోనా మరణాలు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4,329గా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రఘురామకు పరీక్షలు..

ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ఆయణ్ను పోలీసులు.. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్​ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పది దాటగానే స్తబ్ధత..

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు ఏడో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో..

కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎంతో మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి బారిన పడతామనే భయాన్ని కూడా పట్టించుకోకుండా సేవలందిస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధనలు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్న పోలీసులు.. సమయం వచ్చినప్పుడల్లా తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్

అవసరం ఏదైనా.. ఎవరికైనా నేనున్నానంటూ స్పందిస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మిత్రుడి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సోనూసూద్‌ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'తౌక్టే' బీభత్సం- నలుగురు మృతి..

గుజరాత్​లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు గుజరాత్​లోని ఉనా నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి నలుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 146 మంది సేఫ్​..

ముంబయిలో తౌక్టే తుపాను బీభత్సానికి రెండు వ్యాపార నౌకలు కొట్టుకుపోయి.. 410 మంది గల్లంతైన ఘటనలో 146 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ లాభాల్లో ​మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 512పాయింట్లకు పైగా లాభపడి50,092 వద్ద కొనసాగుతుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 169 పాయింట్లకు వృద్ధి చెంది15,092 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముందస్తు బెయిల్ కోరిన సుశీల్..

హత్య కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్రహ్మానందం కాల్​ చేస్తే కట్​ చేశా..

ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు ఈ వారం బుల్లితెర జోడీ నిరుపమ్, మంజుల విచ్చేసి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా హాస్యనటుడు బ్రహ్మానందం అప్పుడప్పుడు కాల్​ చేసి అభినందిస్తుంటారని చెప్పారు నిరుపమ్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.