ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 11 AM

author img

By

Published : Jul 3, 2021, 11:00 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @ 11 AM
టాప్​ టెన్​ న్యూస్​ @ 11 AM
  • మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధమేనా?

కొవిడ్ రెండో వేవ్ నుంచి బయటపడుతున్నప్పటికీ మూడో వేవ్ అనివార్యం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. పిల్లలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా ఏ విధంగా సంసిద్ధం కావాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి?... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ రెండు ఒకేసారి వస్తే.. ముప్పు తప్పదు

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ... సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభమైంది. కొవిడ్, సీజనల్ వ్యాధులు ఏకకాలంలో ప్రబలితే.. ఆరోగ్యం అతలాకుతలమయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా కరోనా బాధితులకు డెంగీ సోకితే.. ముప్పు మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్ @ 44,111

దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు నమోదయ్యాయి. 57,477 మంది కోలుకోగా 738 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా శుక్రవారం 43,99,298 డోసుల పంపిణీ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • థర్డ్ వేవ్​కి ముందే జేఈఈ మెయిన్స్

కరోనా కారణంగా వాయిదా పడిన మూడు, నాలుగో విడత జేఈఈ మెయిన్‌ను తక్కువ వ్యవధిలో నిర్వహించాలని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) యోచిస్తోంది. రెండు పరీక్షల మధ్య 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండేలా చూడాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..

అర్హతలుండవు... ధ్రువపత్రాలు సరిగా ఉండవు.. అయినప్పటికీ కాసులు కుమ్మరిస్తే చాలు.. సులువుగా పోస్టు దక్కించుకోవచ్చు. జేఎన్‌టీయూ అధికారుల వ్యవహారశైలితో అర్హత లేని ఆచార్యులకు వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో అందలం దక్కుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయించిన పోలీస్​

మహిళ స్నానం చేస్తుండగా తీసిన వీడియో, ఫొటోలు బయట పెడతామంటూ బెదిరించిన కేసులో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్, మరో వ్యక్తిని అరెస్టు చేయగా, ఓ బాలుడిని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుకు అప్పగించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాధితుడిని వదిలేసిన దుండగులు

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో కిడ్నాప్​కు గురైన టింబర్ డిపో యజమాని ఆచూకీ లభించింది. రాత్రి పూటే ఆరిఫ్ అక్బర్​ని మేడ్చల్​లో వదిలివేయగా... అతను నేరుగా నాగపూర్​ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • డబ్ల్యూహెచ్​ఓలో లైంగిక వేధింపుల కట్టడి..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో పనిచేసే ఉద్యోగులపై లైంగిక వేధింపులను అరికట్టేలా ఓ ప్రత్యేక అధికారిని నియమించింది ఆ సంస్థ. సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్​ గయ గామ్‌హేవేజ్​ను నియమిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ ఘనత సాధించిన తొలి ఆఫ్ స్పిన్నర్..

తన స్పిన్ మాయాజాలంతో టీమ్ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.సుదీర్ఘ కాలం భారత్​ స్పిన్ విభాగానికి సేవలందించిన భజ్జీ నేడు 41వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రియమణికి ఆది ప్రేమలేఖ..

నటి ప్రియమణికి ప్రేమలేఖ రాశాడు హాస్య నటుడు ఆది. యాంకర్ దీపికకు ఓ కవిత రాసి వినిపించాడు. ఇదంతా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఢీ షోలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధమేనా?

కొవిడ్ రెండో వేవ్ నుంచి బయటపడుతున్నప్పటికీ మూడో వేవ్ అనివార్యం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. పిల్లలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా ఏ విధంగా సంసిద్ధం కావాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి?... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ రెండు ఒకేసారి వస్తే.. ముప్పు తప్పదు

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ... సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభమైంది. కొవిడ్, సీజనల్ వ్యాధులు ఏకకాలంలో ప్రబలితే.. ఆరోగ్యం అతలాకుతలమయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా కరోనా బాధితులకు డెంగీ సోకితే.. ముప్పు మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్ @ 44,111

దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు నమోదయ్యాయి. 57,477 మంది కోలుకోగా 738 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా శుక్రవారం 43,99,298 డోసుల పంపిణీ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • థర్డ్ వేవ్​కి ముందే జేఈఈ మెయిన్స్

కరోనా కారణంగా వాయిదా పడిన మూడు, నాలుగో విడత జేఈఈ మెయిన్‌ను తక్కువ వ్యవధిలో నిర్వహించాలని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) యోచిస్తోంది. రెండు పరీక్షల మధ్య 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండేలా చూడాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..

అర్హతలుండవు... ధ్రువపత్రాలు సరిగా ఉండవు.. అయినప్పటికీ కాసులు కుమ్మరిస్తే చాలు.. సులువుగా పోస్టు దక్కించుకోవచ్చు. జేఎన్‌టీయూ అధికారుల వ్యవహారశైలితో అర్హత లేని ఆచార్యులకు వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో అందలం దక్కుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయించిన పోలీస్​

మహిళ స్నానం చేస్తుండగా తీసిన వీడియో, ఫొటోలు బయట పెడతామంటూ బెదిరించిన కేసులో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్, మరో వ్యక్తిని అరెస్టు చేయగా, ఓ బాలుడిని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుకు అప్పగించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాధితుడిని వదిలేసిన దుండగులు

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో కిడ్నాప్​కు గురైన టింబర్ డిపో యజమాని ఆచూకీ లభించింది. రాత్రి పూటే ఆరిఫ్ అక్బర్​ని మేడ్చల్​లో వదిలివేయగా... అతను నేరుగా నాగపూర్​ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • డబ్ల్యూహెచ్​ఓలో లైంగిక వేధింపుల కట్టడి..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో పనిచేసే ఉద్యోగులపై లైంగిక వేధింపులను అరికట్టేలా ఓ ప్రత్యేక అధికారిని నియమించింది ఆ సంస్థ. సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్​ గయ గామ్‌హేవేజ్​ను నియమిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ ఘనత సాధించిన తొలి ఆఫ్ స్పిన్నర్..

తన స్పిన్ మాయాజాలంతో టీమ్ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.సుదీర్ఘ కాలం భారత్​ స్పిన్ విభాగానికి సేవలందించిన భజ్జీ నేడు 41వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రియమణికి ఆది ప్రేమలేఖ..

నటి ప్రియమణికి ప్రేమలేఖ రాశాడు హాస్య నటుడు ఆది. యాంకర్ దీపికకు ఓ కవిత రాసి వినిపించాడు. ఇదంతా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఢీ షోలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.