ETV Bharat / city

CORONA CASES: ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు.. 10 మరణాలు

author img

By

Published : Oct 14, 2021, 7:21 PM IST

ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్​ విడుదల చేసింది.

CORONA CASES: ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు.. 10 మరణాలు
CORONA CASES: ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు.. 10 మరణాలు

ఆంధ్రప్రదేశ్​లో గడిచిన 24 గంటల్లో 40,350 పరీక్షలు నిర్వహించగా.. 540 కేసులు నిర్ధరణ(ap corona cases) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 20,59,122 మంది వైరస్‌ బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ(ap corona updates) వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా 10 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 6,588 యాక్టివ్‌ కేసులున్నాయి.

కరోనా వైరస్ బారినపడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు చనిపోగా.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. తూర్పుగోదావరి, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 120, గుంటూరు జిల్లాలో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీవ్యాప్తంగా ఇప్పటివరకు 2,88,79,945 నమూనాలు పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ(ap corona bulletin) వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్​లో గడిచిన 24 గంటల్లో 40,350 పరీక్షలు నిర్వహించగా.. 540 కేసులు నిర్ధరణ(ap corona cases) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 20,59,122 మంది వైరస్‌ బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ(ap corona updates) వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా 10 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 6,588 యాక్టివ్‌ కేసులున్నాయి.

కరోనా వైరస్ బారినపడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు చనిపోగా.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. తూర్పుగోదావరి, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 120, గుంటూరు జిల్లాలో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీవ్యాప్తంగా ఇప్పటివరకు 2,88,79,945 నమూనాలు పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ(ap corona bulletin) వెల్లడించింది.

కరోనా బులెటిన్​
కరోనా బులెటిన్​

ఇదీ చదవండి..

Intestinal Ulcer: కరోనా నుంచి కోలుకున్న వారిలో కలవరపెడుతున్న కొత్త సమస్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.