తిరుమల టైంస్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఆదివారం స్వామిని 6,787 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,635 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.52 లక్షలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 21న సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ టికెట్లను తితిదే నిలిపివేసింది.
ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి